రైతులను మోసం చేస్తే రైస్మిల్ సీజ్: ప్రశాంత్రెడ్డి
నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కరోనా వైరస్ వల్ల రైతులు ఎవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటు చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతోందన్నారు. మొత్తం 354 కొనుగోలు కేంద్రాలకు పర్మిషన్ ఇచ్చ…